చెప్పిన తేదీకే ఆర్ఆర్ఆర్ త‌ప్ప‌క వ‌స్తుంద‌ట‌..!
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. జూలై 30న విడుద‌ల కావ‌ల్సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.  జ‌న‌వ‌రి 8,2021న చిత్రాన్ని త‌ప్ప‌క విడుద‌ల …
రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌
ఒక్క ఆర్టీసీ బస్సు నడవొద్దు.... వేరే రాష్ర్టాల నుంచి బస్సులు రానీయమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా బంద్‌ పెడుతున్నాం. అత్యవసరం కోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అని ప్రయాణికులను ఎక్కించుకోవు. ఎక్కడైన వైద్య బృందం, పోలీసుల అవసరమైతే వారి కోసం ఈ రైళ్లు నడుస్తాయి. …
రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్‌
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన రేపటి జనతా కర్ఫ్యూ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూని 12 గంటలు కాకుండా 24 గంటలు పాటించ…
జింక శరీరంలో 7 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు
ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాంకాక్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఓ మూగప్రాణాన్ని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో శరీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరుకోవడంతో జింక మృత్యువాత పడింది. ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో జింక …
లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం: వినోద్ కుమార్
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని మహాత్మాగాంధీ 'లా' కాలేజీలో జరిగిన '70 వసంతాల భారత రాజ్యాంగం' అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్…