రైస్ ఏటీఎంతో బియ్యం పంపిణీ..
కరోనా లాక్డౌన్తో అందిరికీ తిండ కష్టాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి దాతలు బియ్యం, పప్పులు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నారు. కానీ సోషల్ డిస్టాన్సింగ్ సమస్యగా మారింది. దాతలు ఇచ్చేవాటిని తీసుకునేందుకు జనం ఒక్కదగ్గర కూడితే అది మరింత ప్రమాదకరమవుతుంది. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన నుయన్ తువ…